ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటకలోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. జైలు నుంచే తమిళ రాజకీయాలను శాసించేలా తన వేగులను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన విధేయుడు ఎడప్పాడి పళనిస్వామి బల పరీక్ష సమాచారాన్ని శనివారం ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా జైలు నుంచే అన్నాడీఎంకే నేతలకు ఆదేశాలను జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జైలు నుంచే చిన్నమ్మ మంత్రాంగం
Published Sun, Feb 19 2017 8:41 AM
Advertisement
తప్పక చదవండి
- ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement