గుంటూరులో రైతు దీక్ష పోస్టర్‌ విడుదల | Sakshi
Sakshi News home page

గుంటూరులో రైతు దీక్ష పోస్టర్‌ విడుదల

Published Sat, Apr 29 2017 7:07 AM

మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభు త్వ నిర్లక్ష్యానికి , రుణమాఫీలో మోసానికి నిరసనగా మే 1, 2 తేదీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement
Advertisement