మీకోసం భారత్ ఎదురుచూస్తోంది | Sakshi
Sakshi News home page

మీకోసం భారత్ ఎదురుచూస్తోంది

Published Sat, Jul 9 2016 7:29 AM

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా ఉజ్వల బాటలో పయనిస్తోందని.. ఆశావాదం అనేది ఇప్పుడు భారత విజయగాథ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. మున్ముందు 8 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలు దేశం గర్విచదగ్గ వారసత్వ సంపద అంటూ.. వారికోసం భారతదేశం ఎదురుచూస్తోందని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement