తరచూ వివాదాస్పద చర్యలకు పాల్పడే ఉత్తర కొరియా మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికా సహా పలు అగ్రదేశాలు హెచ్చరించినా ఇటీవల పలు క్షిపణి, అణు పరీక్షలు చేసిన ఉత్తరకొరియా మరోసారి అదే దుశ్చర్యకు దిగింది. ఉత్తర కొరియా బుధవారం ఓ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, అమెరికా మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ లు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణిని పరీక్షించడం చర్చనీయాంశమైంది. జపాన్-చైనాలతో పాటు అమెరికాకు సూచనప్రాయంగా తెలిపేందుకే ఈ చర్యలకు దిగుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర కొరియా మరో దుస్సాహసం
Published Wed, Apr 5 2017 2:42 PM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement