రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేరుుస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ‘పార్లమెంటు శీతాకాల, బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ను స్తంభింపజేస్తాం. అప్పటికీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన రాకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత వచ్చే సమావేశాల నాటికి ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తాం. ప్రత్యేక హోదా ఎజెండాతోనే ఉప ఎన్నికలకు వెళతాం’ అని జగన్ స్పష్టం చేశారు
హోదా కోసం ఎంపీల రాజీనామాలు
Published Wed, Oct 26 2016 6:33 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement