మోహన్‌ బాబు ఆవేదన.. | Sakshi
Sakshi News home page

మోహన్‌ బాబు ఆవేదన..

Published Mon, Jan 9 2017 12:45 PM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సినీ నటుడు మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement