అప్ఘన్‌లో కేరళ ఐయస్‌ ఉగ్రవాది మృతి | Sakshi
Sakshi News home page

అప్ఘన్‌లో కేరళ ఐయస్‌ ఉగ్రవాది మృతి

Published Sun, Feb 26 2017 7:24 PM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టుగా భావిస్తున్న కేరళ యువకుడు హఫీసుద్దీన్ అఫ్ఘనిస్తాన్‌లో శనివారం జరిగిన డ్రోన్‌ దాడిలో చనిపోయాడు. హఫీసుద్దీన్ బందువు రెహమాన్‌ ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు.

Advertisement
Advertisement