ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన శనివారం కర్నూలులో మాట్లాడుతూ....‘ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నా. నాలుగేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశా. ఎన్టీఆర్ చాలా ముక్కుసూటి మనిషి. ఇప్పుడున్న మా ఆలోచన ఎక్కువ చేస్తాడు. కర్నూలు అభివృద్ధి కోసం మరోసారి గట్టిగా కోరతాం. పరిశ్రమలు ఎప్పుడొస్తాయని ప్రజలు అడుగుతున్నారు.
చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు
Published Sat, Dec 24 2016 6:35 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement