మోదీకి భయపడుతున్న కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

మోదీకి భయపడుతున్న కేసీఆర్‌

Published Sat, May 27 2017 8:01 AM

టీఆర్‌ఎస్, బీజేపీలపై టీపీసీసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని ఆరోపించారు.

Advertisement
Advertisement