జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Published Wed, Apr 5 2017 4:15 PM

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసులో జయలలితను దోషిగా తేల్చాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. జయలలితను దోషిగా ప్రకటించలేమని సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ కర‍్ణాటక సర్కార్‌ పిటిషన్‌ ను కొట్టివేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement