విజయవాడలో అదృశ్యమై విశాఖలో తేలారు! | Sakshi
Sakshi News home page

విజయవాడలో అదృశ్యమై విశాఖలో తేలారు!

Published Sun, Jul 2 2017 12:21 PM

నగరంలో అదృశ్యమైన నలుగురు ఇంటర్‌ విద్యార్ధినులు విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. విజయవాడ సూర్యారావుపేటలోని బిషప్ అజరయ్య హాస్టల్ కు చెందిన నలుగురు ఇంటర్ విద్యార్థులు శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు.

Advertisement
Advertisement