గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సినిమా దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డిల ఇళ్లలో సోదాలు జరిపారు. వాళ్లతో పాటు నైజాం ప్రాంతానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగాయి.
'శాతకర్ణి' దర్శక నిర్మాతలపై ఐటీ దాడులు
Published Tue, Jan 31 2017 7:10 PM
Advertisement
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement