'శాతకర్ణి' దర్శక నిర్మాతలపై ఐటీ దాడులు | Sakshi
Sakshi News home page

'శాతకర్ణి' దర్శక నిర్మాతలపై ఐటీ దాడులు

Published Tue, Jan 31 2017 7:10 PM

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సినిమా దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డిల ఇళ్లలో సోదాలు జరిపారు. వాళ్లతో పాటు నైజాం ప్రాంతానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగాయి.

Advertisement
Advertisement