కారు బోల్తా: మాజీ ఎంపీకి గాయాలు | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: మాజీ ఎంపీకి గాయాలు

Published Sat, Feb 25 2017 7:11 AM

వేములవాడ మండలం నాంపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వేములవాడలో స్వామి వారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రభాకర్‌ కారు.. నాంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడినట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement