వేములవాడ మండలం నాంపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వేములవాడలో స్వామి వారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రభాకర్ కారు.. నాంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడినట్లు తెలిసింది.
కారు బోల్తా: మాజీ ఎంపీకి గాయాలు
Published Sat, Feb 25 2017 7:11 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement