రైల్వేజోన్‌ సాధించే వరకూ పోరాటం ఆగదు | Sakshi
Sakshi News home page

రైల్వేజోన్‌ సాధించే వరకూ పోరాటం ఆగదు

Published Mon, Apr 10 2017 6:53 AM

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడే ధైర్యం రాష్ట్ర టీడీపీ, బీజేపీ నాయకులకు లేదని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖకు రైల్వే జోన్‌ కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం ముగిసింది.