రాజధాని భూముల వ్యవహారంపై సీఎం స్పష్టీకరణ | Sakshi
Sakshi News home page

రాజధాని భూముల వ్యవహారంపై సీఎం స్పష్టీకరణ

Published Wed, Jun 14 2017 7:31 AM

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా రాజధాని భూముల వ్యవహారంలో కుంభకోణమేమీ జరగలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.