కొన్ని దేశాలు విస్తరణవాదాన్ని అవలంబిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అవి ఇతర దేశాలకు చెందిన సముద్ర ప్రాంతాలను కూడా ఆక్రమించడానికి సిద్ధమవుతున్నాయని చైనాను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. చైనాతో జపాన్కు ఉన్న సముద్ర వివాదాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘21వ శతాబ్దం ఆసియాది అంటున్నారు. ఈ శతాబ్దం ఎలా ఉంది? మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనకు అభివృద్ధివాదం లేదా విస్తరణవాదం కావాలా నిర్ణయించుకోవాలి. బుద్ధుడిని పూజించేవాళ్లు, అభివృద్ధివాదంపై నమ్మకమున్నవాళ్లు అభివృద్ధి చెందుతారు.
చైనాది విస్తరణ వాదం
Published Tue, Sep 2 2014 9:00 AM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement