భారత్‌పై మంటతో చైనా, పాక్‌ కలిసి.. | Sakshi
Sakshi News home page

భారత్‌పై మంటతో చైనా, పాక్‌ కలిసి..

Published Sat, Mar 18 2017 7:27 AM

గత ఏడాది భారత్‌ అగ్ని-5 క్షిపణిని పరీక్షించిన కారణంగా ఆగ్రహంతో ఉన్న చైనా ఇప్పుడు ఆ కోపంలో నుంచి బయటకొచ్చి దాయాది దేశం పాకిస్థాన్‌తో కలిసి ముందుకెళ్లాలని భావిస్తోంది. భారత్‌కు ధీటుగా క్షిపణుల తయారీలో ముందుకు వెళ్లాలని అనుకుంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement