నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా నంద్యాల సీటును వైఎస్ఆర్ సీపీ గెలుచుకుందని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆత్రుత పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
‘నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్ఆర్ సీపీదే’
Published Sat, Jul 22 2017 6:42 PM
Advertisement
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement