‘నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్‌ఆర్‌ సీపీదే’ | Sakshi
Sakshi News home page

‘నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్‌ఆర్‌ సీపీదే’

Published Sat, Jul 22 2017 6:42 PM

నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా నంద్యాల సీటును వైఎస్‌ఆర్‌ సీపీ గెలుచుకుందని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆత్రుత పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement