పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. వరుసకు సోదరుడైన వ్యక్తితో అనైతిక బంధం కొనసాగిస్తున్న వధువే వరుడిపై పెట్రోల్ దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో చివరకు వరుడు ప్రాణాలు కోల్పోయాడు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వరుడు యాకయ్య శనివారం మృతి చెందాడు. గత ఆరు రోజుల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన యాకయ్యపై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అనైతిక బంధంతో వధువే వరుడిపై హత్యాయత్నం జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
అనైతిక బంధం ..వరుడిపై పెట్రోల్ దాడి
Published Sat, Feb 24 2018 10:04 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
- మేడిగడ్డలో మరో గేటు ఎత్తారు
- జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
- లోక్ అదాలత్లో 10,35,520 కేసుల పరిష్కారం
- తుంగభద్ర ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందేనా?
- Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో దాడులు..
- వంద చిత్రాల ఆకాంక్ష నెరవేరకుండానే..
- డెన్మార్క్ ప్రధానిపై దాడి
- ప్రముఖుల దిగ్భ్రాంతి
- లోక్సభలో ఎస్పీపక్ష నేతగా అఖిలేశ్ యాదవ్
Advertisement