టీడీపీ గెలిచినట్లా...? ఓడినట్లా..? | Sakshi
Sakshi News home page

టీడీపీ గెలిచినట్లా...? ఓడినట్లా..?

Published Mon, Mar 20 2017 12:34 PM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతికంగా గెలిచిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతామని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడ ఆమె మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ..‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చుపెట్టి గెలిచారు

Advertisement
Advertisement