సామాన్యుడు.. అయినా చిరంజీవుడు | Sakshi
Sakshi News home page

సామాన్యుడు.. అయినా చిరంజీవుడు

Published Mon, Jun 12 2017 11:18 AM

అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.. ‘మట్టి మనిషి ఆకాశం’ గ్రంథంలో డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి రాసిన మాటలివి. అవును. కవివర్యుడు భౌతికంగా చనిపోయారుగానీ అక్షరాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement