గిఫ్ట్ పోర్టల్స్ను నిర్వహిస్తున్న యూఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. యూఎస్ఏలో స్థానిక రవాణా ఖర్చుల కింద 2 డాలర్లను చార్జీ చేస్తోంది. అయితే కస్టమర్లకు 2 డాలర్ల క్రెడి ట్ నోట్ ఇస్తామని, ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆర్డర్లలో వాడొచ్చని కంపెనీ తెలిపింది. రాఖీలు 3 డాలర్ల నుంచి లభిస్తాయి. హైదరాబాద్ స్పెషల్ ముత్యాల రాఖీలు, వెండి రాఖీలు వీటిలో ఉన్నాయి.
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!
Published Thu, Aug 27 2015 6:34 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement