‘క్రేన్‌’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత | Sakshi
Sakshi News home page

‘క్రేన్‌’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత

Published Sat, Mar 25 2017 3:42 PM

క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు (87) తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు

Advertisement