ఇది గ్యారంటీ దరువు | Sakshi
Sakshi News home page

ఇది గ్యారంటీ దరువు

Published Tue, Nov 14 2023 4:22 AM

- - Sakshi

చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో సోమవారం మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూతురు ప్రియాంకరెడ్డి తన తండ్రికి ఓటు వేయాలని కోరుతూ డప్పు కొట్టి, బోనమెత్తి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆమె వెంట జయ తదితరులు పాల్గొన్నారు.

వర్గల్‌(గజ్వేల్‌): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చిత్రవిచిత్ర పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సోమవారం వర్గల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి ఓ టిఫిన్‌ సెంటర్‌లో వేడి వేడి బజ్జీలు వేశారు. వాటిని పంచుతూ తనకే ఓటేయాలని అభ్యర్థించారు.

Advertisement
Advertisement