ముగిసిన బండారు ఉత్సవం | Sakshi
Sakshi News home page

ముగిసిన బండారు ఉత్సవం

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

రూరులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బండారు మహోత్సవం సోమవారంతో ముగిసింది. మూడు రాష్ట్రాలకు చెందిన కురువ కులస్తుల్లోని ఆదిగొండ గోత్రం వారు బండారు మహోత్సవానికి పెద్దఎత్తున తరలిరావడంతో స్థానిక పెద్ద చెరువు జనసంద్రంగా మారింది. ముందుగా బీరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవుడి పట్టం కట్టడం, బండారు (పసుపు) చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. – ధరూరు

Advertisement
Advertisement