Sakshi News home page

AP: ఎస్‌ఐ ఫైనల్‌ ఎగ్జామ్‌ డేట్‌ ఖరారు.. ఎప్పుడంటే?

Published Wed, Aug 30 2023 3:08 PM

AP SI Final Exam Will Conduct In October - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్‌ఐ పోస్టులకు ఫైనల్‌ రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో ఎస్‌ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

ఇక, ఏపీలో సివిల్‌,  ఏపీఎస్పీ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 


ఇది కూడా చదవండి: తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఏడుగంటల సమయం

Advertisement

తప్పక చదవండి

Advertisement