-
వేములవాడలో ప్రధాని సోదరుడు
వేములవాడ: భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకున్నారు. ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు రాజన్నను దర్శించుకోనున్నారు. ప్రహ్లాద్ మోదీకి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాపరామకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. -
నాటి మిత్రులు .. నేటి ప్రత్యర్థులు
సాక్షి, వేములవాడ: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఆది శ్రీనివాస్కు ప్రస్తుత బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అప్పుడు మద్దతు పలుకుతూ ప్రచారం నిర్వహించారు. నాటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రతాప రామకృష్ణ బరిలో నిలవనున్నారు. బుధవారం పాతమిత్రులు ఇలా కలుసుకున్నారు. -
గడపగడపకూ బీజేపీ
►కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేద్దాం ► బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ ముస్తాబాద్ : గడపగడపకూ భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ కోరారు. మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధిబాటలో పయనిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పల్లెల్లో ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. గ్రామీణస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజలను ఆ దిశగా చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేర్గు హన్మంతుగౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎంపెల్లి వంశీకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు రాంగోపాల్, పట్టణ అధ్యక్షుడు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement