-
నయీం భార్యకు వారం రోజుల పోలీస్ కస్టడీ
- మేనకోడలును ప్రశ్నించనున్న పోలీసులు హైదరాబాద్ గ్యాంగస్టర్ నయీం ఎన్కౌంటర్ కేసులో నయీం భార్యను పోలీసు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు పిటిషన్ ను విచారించిన కోర్టు సానుకూలంగా స్పందించింది. నయీం భార్యతో పాటు.. మేనకోడలును కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో ఇరువురికి వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ.. రాజేంద్రనగర్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. -
'ఎంతటి వారినైనా వదిలిపెట్టం'
యాదాద్రి: గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఎవర్ని వదిలి పెట్టేది లేదని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మహా ఒప్పందంపై బీరాలు పోతున్న కాంగ్రెస్ నేతల వైఖరిని ఆయన తూర్పారపట్టారు. ప్రజలకు లబ్ధి చేకూరే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
రాజస్థాన్లో భూకంపం.. భయంతో జనం పరుగులు
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ఇంత దారుణమా..
ఆస్తి కోసమే బాలిక హత్య
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
Advertisement