పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అమలుచేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాంధీభవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీలకు ఫీజు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కాలేజీలో ఫీజు కట్టలేక కరీంనగర్ జిల్లాకు చెందిన సంతోశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
ఈ విద్యార్థి ఆత్మహత్యతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని భట్టి సూచించారు. విద్యాహక్కు చట్టాన్నైనా కఠినంగా అమలుచేయాలని భట్టి కోరారు. ప్రైవేటు కాలేజీల ధన దోపిడీపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని భట్టి డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. రుణమాఫీపై అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతున్నదని విమర్శించారు.
కేజీ టు పీజీ విద్య ఏమైంది?
Published Sun, Oct 4 2015 3:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement