► భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్
► టాప్-10లో అమెరికా, చైనాలదే హవా
న్యూయార్క్: ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక ‘గ్లోబల్ 2,000 అతిపెద్ద, శక్తివంతమైన కంపెనీలు’ జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్లో ఉంది. ఇది 121వ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ విలువ 50.6 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149వ స్థానం) ఉంది. దీని మార్కెట్ విలువ 23.3 బిలియన్ డాలర్లు. అలాగే భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన కంపెనీల్లో ఓఎన్జీసీ (220), ఐసీఐసీఐ బ్యాంక్ (266), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (275), ఇండియన్ ఆయిల్ (371), టీసీఎస్ (385), ఎన్టీపీసీ (400), భారతీ ఎయిర్టెల్ (453), యాక్సిస్ బ్యాంక్ (484), ఇన్ఫోసిస్ (590), భారత్ పెట్రోలియం (650), విప్రో (755), టాటా స్టీల్ (1,178), అదానీ ఎంటర్ప్రైజెస్ (1,993), కోల్ ఇండియా (465), ఎల్అండ్టీ (505), ఐటీసీ (781) ఎం అండ్ ఎం (901), హెచ్సీఎల్ టెక్ (943), కొటక్ మహీంద్రా బ్యాంక్ (899) ఉన్నాయి.
ఫోర్బ్స్ జాబితా టాప్-3లో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ), చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా అనే అన్ని చైనా బ్యాంకులే ఉన్నాయి. వారెన్ బఫెట్ బార్క్షేర్ హాత్వే 4వ స్థానంలో ఉంది. ఇక యాపిల్ 8వ స్థానంలో, వాల్మార్ట్ 15వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ 23వ స్థానంలో, ఐబీఎం 41వ స్థానంలో, ఫేస్బుక్ 188వ స్థానంలో ఉన్నాయి. ఫోర్బ్ జాబితాలో అమెరికా నుంచి 586 కంపెనీలు, చైనా నుంచి 249 సంస్థలు స్థానం పొందాయి. జపాన్ నుంచి టయోటా మోటార్ మాత్రమే టాప్-10లో స్థానం దక్కించుకుంది.
ఫోర్బ్స్ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో మనవి 56
Published Thu, May 26 2016 11:29 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘రాజ్యాంగాన్ని రక్షించేది డీఎస్పీ మాత్రమే’
ఓటు హక్కు వినియోగంపై ‘మెప్మా’ అవగాహన
మోదీతోనే దేశానికి భవిష్యత్తు●
పోలింగ్ ప్రక్రియ క్షుణ్ణంగా పరిశీలించాలి
విద్యాశాఖలో ‘వసూళ్లు’
పోలింగ్ శాతం పెరిగేనా?
● తగ్గుతున్న గృహజ్యోతి లబ్ధిదారులు ● జిల్లాలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం ● ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం
No Headline
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు పెంపు
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement