సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాలు పలు విభాగాల అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక కార్యక్రమాల్లో చేసిన ముఖ్య ప్రసంగాలను పుస్తక రూపంలో అందజేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలకు సంబంధించి మూడు పుస్తకాలు ముద్రించారు. వీటిని ప్రతీ మండల పరిషత్ కార్యాలయానికి పంపిస్తున్నారు. ఆయా గ్రామపంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక అధికారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.
హైదరాబాద్ సమాచార పౌరసంబంధాలశాఖ వారు వీటిని ముద్రించారు.‘తెలంగాణ పునరావిష్కరణ-బంగారు తెలంగాణకు బాటలు’ పేరుతో ఈ ఏడాది జూలై 7న హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అధికారులకు వివరించిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని పుస్తక రూపంలోకి తెచ్చారు.
‘బంగారు తెలంగాణ కు బాటలు’ పేరుతో మరో పుస్తకం ముద్రించారు. దీనిలో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జూన్ 2న జరిగిన నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో సీఎం చేసిన ప్రసంగ పాఠం ఉంది. ఈ మూడు పుస్తకాలను గులాబీ రంగులో ఆకర్షణీయంగా ముద్రించారు. గురువారం గీసుకొండ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు వీటిని సర్పంచ్లు, ఎంపీటీసీలకు అందజేశారు.
ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ప్రసంగ పుస్తకాలు
Published Fri, Sep 19 2014 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement