ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

Published Tue, Sep 1 2015 4:47 PM

ACB Caught Panchayati Raj AE

ఆదిలాబాద్ : లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కడెంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కడెం మండల పంచాయతీ రాజ్ ఏఈ ఓ కాంట్ట్రాకర్ నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement