'ఎం5సీ' పేరిట మెయ్జు త్వరలోనే కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. భారత మార్కెట్లో జూన్ 30న విడుదల చేయనుందని తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. తన ఎం సిరీస్లో భాగంగా బడ్జెట్దరలో దీన్ని లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 7699 గా ఉండొచ్చని తెలుస్తోంది. కాగా గ్లోబల్ మార్కెట్లో బ్లూ, బ్లాక్, పింక్, రెడ్, గోల్డ్ కలర్స్ లో ఇది లభ్యమవుతోంది.
మెయ్జు ఎం5సీ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
8 ఎంపీ రియర్ కెమెరా, విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
బడ్జెట్ ధరలో మెయ్జు ఎం5సీ...
Published Sat, May 27 2017 12:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement