న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపికపై సస్పెన్స్కు తెరపడేలా లేదు. ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాల నేపధ్యంలో కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కనీసం వెస్టిండీస్ పర్యటన వరకైనా కొనసాగమని క్రికెట్ సలహా మండలి అభ్యర్ధనను కుంబ్లే తిరస్కరించాడు. అయితే తర్వాతి కోచ్ ఎవరు అనేదానిపై సస్సెన్స్కు మాత్రం సమాధానం లభించట్లేదు. అయితే దీనిపై తాజాగా సలహా మండలి సభ్యుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ సమావేశంలో స్పందించాడు.
త్రిసభ్య సలహా కమిటీ సరైన కోచ్ కోసం అన్వేషిస్తోందని తెలిపాడు. జట్టులోని సభ్యులను సమన్వయం చేసుకుపోయే మనస్తత్వం, కెప్టెన్ నిర్ణయాలను గౌరవించే వ్యక్తికోసం సలహా కమిటీ సభ్యులు వెతుకున్నారని తెలిపాడు. సరైన ప్రణాళికలతో మ్యాచ్లను గెలిపించగలిగే సత్తా ఉన్నవాడినే కోచ్గా ఎంపిక చేస్తామని సౌరవ్ పేర్కన్నాడు. దీనికోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జూలై 9లోపు కొత్త దరఖాస్తులను పంపవచ్చని చెప్పాడు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారినికూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నాడు. కోచ్ ఎంపికలో బీసీసీఐ సూచనలు తీసుకుంటామని సౌరవ్ తెలిపాడు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలోపే కోచ్ ఎంపిక చేస్తామని గంగూలీ చెప్పాడు. కోహ్లీ కుంబ్లే వివాదాలను దృష్టిలో ఉంచుకుని కొత్తకోచ్ ఎంపిక చేస్తామని, దీని కోసం ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని బీసీసీఐ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ అమితాబ్ చౌదరి అన్నారు.
కెప్టెన్కు సహకరించేవాడే కోచ్ : గంగూలీ
Published Sun, Jun 25 2017 10:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement