బెంగళూరు:మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను ప్రపంచ దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ బ్రాడ్మన్తో పోల్చడం మనకు తెలిసిందే. అయితే సచిన్ టెండూల్కర్తో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు పోలుస్తున్నారు. ఈ ముగ్గురూ మేటి క్రికెటర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, ఆనాటి బ్రాడ్మన్ రికార్డును విరాట్ కోహ్లి తృటిలో చేజార్చుకున్నాడు. అప్పుడు టెస్టు సిరీస్లో బ్రాడ్మన్ నమోదు చేసిన రికార్డును, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ చేజార్చుకున్నాడు. ఈ రెండు ఫార్మాట్లకు చాలా వ్యత్యాసమే ఉన్నా, ఒక టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన రికార్డులో ఇద్దరూ వరుస స్థానాల్లో నిలిచారు.
1930లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో బ్రాడ్మన్ 974 పరుగులు నమోదు చేశాడు. ఆ సమయంలో ఏడు టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన బ్రాడ్మన్ 139.14 సగటుతో ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి, అంటే దాదాపు 80 దశాబ్దాల తరువాత విరాట్ ఆ రికార్డును చేరే అవకాశాన్నిపరుగు తేడాతో కోల్పోయాడు. ఐపీఎల్-9లో 16 మ్యాచ్లాడిన విరాట్ 81.08 సగటుతో 973 పరుగులు నమోదు చేశాడు. అయితే బ్రాడ్మన తన క్రికెట్ కెరీర్లో ఆరు సిక్సర్లు మాత్రమే కొడితే, కోహ్లి మాత్రం ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు(38 సిక్సర్లు) కొట్టిన ఘనతను సాధించడం విశేషం.
ఇదిలాఉండగా, వన్డేల్లో ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేరిట ఉంది. 1980-81లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్లో గ్రెగ్ చాపెల్ వన్డేల్లో అత్యధిక పరుగులను సాధించాడు. ఆ సిరీస్లో 14 మ్యాచ్లాడిన చాపెల్ 686 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఆ రికార్డుకు సచిన్ దగ్గరగా వచ్చినా అధిగమించలేకపోయాడు. 2002-03లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్లో సచిన్ 61.18 సగటుతో 673 పరుగులు మాత్రమే చేసి స్వల్ప తేడాలో చాపెల్ రికార్డును మిస్సయ్యాడు.
విరాట్ 'రికార్డు' మిస్సయ్యాడు!
Published Tue, May 31 2016 3:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement