ముంబై: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన నాయకుడని మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అతని దూకుడు, వైఖరి అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ‘విరాట్ మంచి నాయకుడు. ఇంకా మంచి సారథిగా ఎదుగుతాడు. అయితే స్వదేశంలో కాకుండా విదేశాల్లో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొవాలి. మైదానంలో ఎప్పుడూ గెలవాలని కోరుకుంటాడు. ఈ దృక్పథం నాకు చాలా నచ్చుతుంది. ఆట అంటే కోహ్లికి అమితమైన ఆసక్తి. అతనిపై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది’ అని దాదా పేర్కొన్నాడు.
నాగ్పూర్ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో పిచ్పై వస్తున్న విమర్శలపై గంగూలీ స్పందించాడు. ‘మ్యాచ్కు ఉపయోగించిన పిచ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. బంతి కచ్చితంగా టర్న్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే బ్యాట్స్మెన్ మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. వికెట్ స్పిన్నర్లకు చాలా సహకరించింది. ఈసారే ఇలా జరిగింది. కాబట్టి భారత్ మరోసారి ఇలాంటి పిచ్లను రూపొందిస్తుందని నేను అనుకోవడం లేదు’ అని ఈ మాజీ సారథి వ్యాఖ్యానించాడు.
కోహ్లి దూకుడంటే ఇష్టం: గంగూలీ
Published Mon, Nov 30 2015 12:56 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement