ముజఫర్ నగర్: తమ ఆకతాయి చేష్టలను అడ్డుకున్నాడని ముగ్గురు వ్యక్తులు కలసి ఓ ట్రావెలింగ్ ఏజెన్సీ యజమానిని కొట్టిపడేశారు. ఓ ట్రావెలింగ్ ఏజెన్సీని నడుపుతున్న హుస్సేన్ అహ్మద్ తన ఏజెన్సీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై ముగ్గురు యువకులు ఈవ్ టీజింగ్కు పాల్పడటం గమనించాడు. అలాంటి చేష్టలు తప్పని వారిని మందలించి వదిలేశాడు.
కానీ, అతడి మాటలను పెడచెవినపెట్టిన యువకులు హుస్సేన్ ఏజెన్సీ వద్దకు వచ్చి తొలుత రాళ్లు రువ్వారు. అనంతరం అతడిపై అమాంతం దాడి చేసి పిడిగుద్దులు గుప్పించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి యువకులను అరెస్టు చేశారు.
చెత్త చేష్టలు అడ్డుకున్నందుకు చితక్కొట్టారు
Published Tue, Mar 31 2015 10:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement