నటీనటులు వివాదాల్లో ఇరుక్కోవడం అన్నది సాధారణమైన విషయమే. అయితే ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తించడం చిక్కుల్లో పడేస్తుంది. నటుడు అజిత్, నటి నయనతార లాంటి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి నడుచుకుంటున్నారు. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉదాహరణకు అజిత్ గానీ, నయనతారగానీ చిత్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోమని చిత్రాలను అంగీకరించే ముందే సదరు దర్శక నిర్మాతలకు చెప్పేస్తారు. వారు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా తప్పు పట్టరు.
నటి త్రిష తాను నటించిన నాయకి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదనే ఆరోపణలను మూట కట్టుకున్నారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి నిందనే ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ భామ కోలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. దీంతో వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి.
ఇటీవల విజయ్సేతుపతికి జంటగా నటించిన ధర్మదురై చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమంలోనూ తమన్నా పాల్గొనలేదు. అలాంటి ది ఇటీవల తాను తాజాగా నటించిన దేవి చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం ధర్మదురై చిత్ర నిర్మాత సురేశ్కు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఆయన ఈ మిల్కీబ్యూటీపై మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా నడిగర్సంఘం కార్యదర్శి విశాల్కు తమన్నాపై పిర్యాదు చేశారు. విషయం ఏమిటంటే తమన్నా ఇప్పుడు విశాల్కు జంటగా కత్తిసండై చిత్రంలో నటిస్తున్నారు. మరి ఆయన ధర్మదురై చిత్ర నిర్మాత ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.
చిక్కుల్లో మిల్కీబ్యూటీ తమన్నా
Published Fri, Sep 30 2016 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement