ప్రజెంట్ టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో బాలకృష్ణ వందో సినిమా ఒకటి. ఎన్నో కసరత్తుల తరువాత క్రిష్ డైరెక్షన్లో చారిత్రక చిత్రం చేయడానికి అంగీకరించాడు బాలయ్య. ఒకటో శతాబ్ద కాలంలో పాలన సాగించిన చక్రవర్తి గౌతమీ పుత్రశాతకర్ణి జీవిత కథ ఆధారంగా అదే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ను మొరాకోలో భారీగా చిత్రీకరించారు. దాదాపు వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్లతో పాటు 200 గుర్రాలు, ఒంటెలతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫిలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా పనిచేశారు.
క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న గౌతమీ పుత్న శాతకర్ణి సినిమాకు ఇంకా హీరోయిన్ ఎంపిక జరగలేదు. నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించినా ఇంతవరకు అఫీషియల్గా మాత్రం కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.
భారీగా బాలయ్య వందో సినిమా
Published Wed, May 25 2016 8:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement