ఎంత పెద్దగా ఉన్నా సరే జత ఖర్బూజ పండ్లు రూ.100 ధర కూడా ఉండవు. అయితే ఈ ఫోటోలో ఉన్న జత పండ్ల ధరను మీరు ఊహించగలరా? అక్షరాలా ఏడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయిలు. జపాన్లోని హోక్కైడో ద్వీపంలోని సప్పరో సెంట్రల్ హోల్సేల్ మార్కెట్లో శుక్రవారం వీటిని వేలం వేయగా ఓ ఔత్సాహికుడు ఇంత ధర పెట్టి కొనుక్కున్నాడు. జపాన్లో సన్నిహితులకు బహుమతిగా ఇచ్చే అరుదైన యుబారీ రకం ఖర్బూజలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువ. జపాన్లో సాధారణంగానే ఒక్కో ఆపిల్ రూ.190 ధర ఉంటుంది. ఇక 20 చెర్రీ పండ్లు ఉన్న ప్యాకెట్ రేటు రూ.6300.
జత ఖర్బూజ పండ్ల ధర ఎంతో తెలుసా?
Published Sat, May 23 2015 9:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement