హైదరాబాద్: పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రైతుల సమస్యలు, తుఫాను, కరువు, గిట్లుబాటు ధరలు అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం అని చెప్పారు. టీడీపీ ప్రత్యేక హోదాపై మాట్లాడుకుండా ప్రత్యేక ప్యాకేజీ అడుగుతుందని, పోరాడి సాధించుకుందామన్న ధ్యాస టీడీపీకి లేదని చెప్పారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై తమ పోరాటంతో కలిసి వస్తారా అని బొత్స టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై విచారణ ఎక్కడ జరుపుతారోనన్న భయంతోనే కేంద్రంతో టీడీపీ పోరాటం చేయడం లేదని అన్నారు.
బాక్సైట్ మైనింగ్ జీవోను ఎందుకు చంద్రబాబు రద్దు చేయడం లేదని, అసలు ఆ జీవోనే తెలియదని మాట్లాడుతున్న బాబుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బాధ్యతగల ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ విషయంలో ముడుపులు ఎంతమేరకు అందాయయని ప్రశ్నించారు. బాక్సైట్ పై శ్వేత పత్రం విడుదల చేసిన మాదిరిగానే బాక్సైట్ వెనుక ఉన్న అవినీతిపై ఒక పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎంతసేపు అవినీతి సొమ్ము ఎలా వస్తుంది, ఏ చర్యల ద్వారా వస్తుందనే ఆలోచనే తప్ప చంద్రబాబునాయుడికి వేరే ఆలోచనే లేదని ఆరోపించారు. ఎందులో అవినీతికి అవకాశం ఉంటే ఆ పనే చంద్రబాబు చేస్తారని మండిపడ్డారు. రాష్ర్టానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా సీరియస్ గా వారు పార్లమెంటులో ప్రస్తావించేలా కనిపించడం లేదని అన్నారు. విశాఖ రైల్వే జోన్ పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
'మీరు మాతో గొంతెత్తగలరా?'
Published Wed, Nov 25 2015 2:04 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement