ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తెలంగాణ ట్రెజరీ ఎన్జీవో అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం మొదటి వార్షికోత్సవం మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని సాయిబాబా అంధుల పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న ఎన్జీవోల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. అనంతరం టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..కొత్త జిల్లాల ఏర్పాటుతో ట్రెజరీ శాఖలో ఉద్యోగులపై పనిభారం పెరిగిందన్నారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ అధ్యక్షుడు పర్వతాలు, సంయుక్త కార్యదర్శి శైలజ, జిల్లా అధ్యక్షుడు జగన్, కార్యదర్శి రఫిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు సంఘం ప్రతినిధులు పాఠశాలకు ఆర్థికసాయం అందించారు.
ట్రెజరీ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
Published Wed, Feb 1 2017 12:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement