డిసెంబర్ 5న దేశవ్యాప్త నిరసన దినం
సాక్షి,హైదరాబాద్: రైల్వేలలో ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను అనుమతిస్తే సహించబోమని, దేశవ్యాప్తంగా రైల్వే సేవలను స్తంభింపజేసి సమ్మెకు దిగుతామని భారత రైల్వే కార్మికుల జాతీయ సమాఖ్య (ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. రైల్వేలను నిర్వీర్యం చేసే ప్రైవేటీకరణ, ఎఫ్డీఐల ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్లోని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించనున్నట్లు తెలిపారు. ఇండియన్ ఎయిర్లైన్స్ తరహాలో రైల్వేలనూ ప్రైవేటీకరించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడుతోందని, దీని వల్ల రైల్వేలు కూడా దివాలా తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘ్ అధ్యక్షులు ప్రభాకర్ అండ్య్రూ, రాజగోపాల్,పి.ఎస్.పెరుమాల్ , రవిశంకర్, ఉమా నాగేంద్రమణి, భరణి భాను ప్రసాద్ పాల్గొన్నారు.
రైల్వేలలో ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా సమ్మె
Published Sat, Nov 1 2014 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement