హైదరాబాద్ : ఇద్దరు రౌడీషీటర్లు ఒకరినొకరు చంపుకునేందుకు కాపు కాశారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో పారిపోయేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ బి.రవీందర్ కథనం ప్రకారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే రౌడీ షీటర్ షేక్ సుల్తాన్కు లంగర్హౌస్ ఠాణా పరిధిలో రౌడీషీటర్గా ఉన్న మహ్మద్ నబీల మద్య పాత కక్షలున్నాయి.
ఈ నేపథ్యంలో ఒకరినొకరు చంపుకొనేందుకు కార్వాన్ పాకీజా హోటల్ వద్ద స్కెచ్ గీసుకున్నారు. సుల్తాన్...మహ్మద్ నబీలు పరస్పరం దాడి చేసుకుంటున్న సమయంలో టప్పాచబుత్ర పోలీసుల పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది. పోలీస్ సైరన్ విని ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దాంతో వారిద్దరిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
ఒకరినొకరు చంపుకోబోయి దొరికిపోయారు
Published Thu, Aug 21 2014 8:41 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement