అరకేజీ బంగారం స్వాధీనం | Sakshi
Sakshi News home page

అరకేజీ బంగారం స్వాధీనం

Published Fri, Aug 29 2014 11:56 AM

RGI Airport Custom officials seize half kg of gold from a passenger from singapore

హైదరాబాద్ : సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుడి నుంచి అరకేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సదరు ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా ఆ లగేజీలో అరకేలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో బంగారాన్ని సీజ్ చేశారు.

Advertisement
Advertisement