రాజ్భవన్లో ఘనంగా హోళీ వేడుకలు | Sakshi
Sakshi News home page

రాజ్భవన్లో ఘనంగా హోళీ వేడుకలు

Published Fri, Mar 6 2015 12:23 PM

Holli celebrations in Rajbhavan

హైదరాబాద్: రాజ్భవన్లో హోళీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గవర్నర్ దంపతులు హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత లక్ష్మణ్లతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈ సందర్బంగా హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement