రుద్రవరం: వర్గవిభేదాలో.. పాత కక్షలతోనో ఘర్షణ జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది మాత్రం మాంసం కోసం. అది కూడా కత్తులతోనే మొదలైంది. ఈ ఘర్షణలో దాదాపు 17 మంది గాయపడ్డారు. వివరాలు.. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం గోనంపల్లెలో ఆదివారం స్థానికులు గంగమ్మకు దున్నపోతును బలి ఇచ్చారు. మాంసం పంపకాల్లో రెండు వర్గాల మధ్య తేడా వచ్చింది. అది కాస్త పెద్దదై ఘర్షణకు దారి తీసింది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఊరి సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రతి ఏడాది దున్నపోతులను బలి ఇస్తారు. ఆ క్రమంలోనే ఆదివారం కూడా బలి ఇచ్చారు. అయితే వాటి మాంసం పంపకాల్లో చిన్నపాటి గొడవ మొదలైంది. అది కాస్త పెద్దదై 17 మందికి గాయాలయ్యే పరిస్థితి దాకా వెళ్లింది. ఇలాంటి ఘటన ఎపుడూ జరగలేదని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మాంసం కోసం ఘర్షణ: 17 మందికి గాయాలు
Published Sun, Aug 2 2015 9:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement