సాక్షి,విశాఖపట్నం: 2025 నాటికి దేశంలో ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు చేరుకోవడం అసాధ్యమేం కాదని వైజాగ్స్టీల్ప్లాంట్ సీఎండీ మధుసూదన్ చెప్పారు. ప్రస్తుతం భారత్లో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి అనేక సానుకూల అంశాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నంలో గురువారం ‘ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ విజన్- 2025’ అనే అంశంపై రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి మధుసూదన్ ముఖ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తలసరి ఉక్కు వినియోగం 60కేజీలు ఉండగా, చైనాలో 500 కేజీలు, అంతర్జాతీయ సరాసరి 225 కేజీలు ఉందన్నారు.
ఈనేపథ్యంలో దేశీయంగా ఉక్కు ఉత్పత్తికి భారీగా అవకాశం ఉందని విశ్లేషించారు. ఉక్కు ఉత్పత్తి,వినియోగంలో చైనాతో భారత్ పోటీపడాల్సి ఉందన్నారు. ఏ దేశానికి లేనవిధంగా దేశంలో ఇనుప గనులు భారీగా ఉన్నాయని,ఇది దేశీయ ఉక్కు రంగానికి వరంగా పరిగణించాలన్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి 1.5టన్నుల ఇనుప ఖనిజం అవసరం ఉందని, భవిష్యత్తులో సాధించాల్సి ఉన్న 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి 450 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం కావాలని చెప్పారు. అనంతరం సర్డా మెటల్స్ అండ్ అల్లాయిస్ డెరైక్టర్ మనిష్సర్డా,స్టాల్బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బిమల్ కే సర్కార్, స్టీల్ప్లాంట్ మాజీ సీఎండీ శివసాగరరావు, ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుత డెరైక్టర్ డి.ఎన్.రావు, జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఎండీ వి.కె.నొవాల్ తదితరులు ప్రసంగించారు. భారత్ జీడీపీ వృ ద్ధి రేటు 9శాతానికి చేరుకోవాలంటే ఉక్కు రంగానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత కల్పించాలని వీరంతా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
300మి.ట. ఉక్కు ఉత్పత్తి సాధ్యమే
Published Fri, Aug 22 2014 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement