నవజీవన్ ఎక్స్ప్రెస్లో దోపిడీ | Sakshi
Sakshi News home page

నవజీవన్ ఎక్స్ప్రెస్లో దోపిడీ

Published Mon, Sep 22 2014 10:35 AM

విజయవాడ రైల్వే స్టేషన్ - Sakshi

విజయవాడ: నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. ఈ రైలు విజయవాడ రైల్వేస్టేషన్లోని 6వ నెంబరు ఫ్లాట్ఫామ్పై నిలిచి ఉండగా తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది.

దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకువెళ్లారు. బాధిత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
**

Advertisement
Advertisement