జగన్ దీక్షకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభం

Published Tue, Jan 27 2015 6:41 AM

Padayutra the beginning of the strike in support of pics

ఉరవకొండ: పశ్చివు గోదావరి జిల్లా తణుకులో ఈనెల 31 నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే 48 గంటల దీక్షకు, అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు  కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేయూలని కోరుతూ ఈ నెల 28, 29 తేదీల్లో ఉరవకొండలో తన సోదరుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే 25 గంటల దీక్షకు సంఘీభావంగా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. వుధుసూదన్‌రెడ్డి సోవువారం ఉరవకొండ నుంచి  పాదయూత్ర చేపట్టారు. అనంతపురంలో ఈ యూత్ర ముగుస్తుంది.
 

Advertisement
Advertisement